ముఖ్యమంత్రి చంద్రబాబుపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.ప్రతిపక్షంలో ఉండగా అదానీ శత్రువుగా ఉన్నారని.. ఇప్పుడేమో అదే అదానీ మిత్రుడుగా మారిపోయారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించాలని… నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.