YS Sharmila : గవర్నర్ ప్రసంగంలో పసలేదని, సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై షర్మిల ఫైర్ అయ్యారు.