Ys Sharmila: ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల్ని రూ.17 వరకు తగ్గించ వచ్చని చెప్పిన చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలో దానిని అమలు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్ ధర అధికమని విమర్శించారు.
