YS Sharmila : రాష్ట్రంలో మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారు. ధర లేక దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎర్రబంగారం ఏడిపిస్తోందని.. మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.