Yadagirigutta Brahmotsavam 2025 Updates: ఇవాళ్టి నుంచి యాదగిరిగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేన ఆళ్వార్లకు తొలిపూజను జరుపుతారు. సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.