Visakhapatnam : విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. యోగా పేరుతో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లావిద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంఈవో చెప్పారు.