Visakha Crime:విశాఖపట్నం జిల్లాలో బాలికపై అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. హోటల్కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికొచ్చి బాలిత తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు