TTD Darshans: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న ఘటన మినహాయిస్తే పది రోజుల పాటు సజావుగా స్వామి వారి దర్శనాలు జరిగాయి. పదిరోజుల్లో దాదాపు 6.58లక్షల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.