Tirupati Tragedy: తిరుపతిలో జరిగిన ఘోర దుర్ఘటన విశాఖలో విషాదాన్ని నింపింది. సమీప బంధువులైన ముగ్గురు మహిళలు టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ నుంచి బృందంగా వచ్చిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి.