తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. సుమారు పదుల సంఖ్యలో అస్వస్థత గురయ్యారు. వీరిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Journalism is our Passion
తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. సుమారు పదుల సంఖ్యలో అస్వస్థత గురయ్యారు. వీరిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.