Tirumla Darshans: గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. రెండు,మూడు రోజుల ముందే తిరుమల చేరుకున్న భక్తులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.వైైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శనం భారీగా వచ్చారు.