వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ముగిసింది, బెంగళూరుకు చేరుకున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనను ముగించుకుని, ఈరోజు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నెల 14న ఆయన, తన భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. వారు అక్కడ తమ కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 రోజులపాటు లండన్ లో ఉన్న జగన్, ఈ రోజు బెంగళూరు చేరుకున్నారు. జగన్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన విమానాశ్రయం నుండి […]