టీటీడీ నిర్ణయం: శ్రీవారి భక్తులకు రుచికరమైన కొత్త అన్నప్రసాదం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ పాలకమండలి కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తుల అనుభవం మరింత మెరుగుపడటంతో పాటు, వసతులలో నూతనమైన రుచికరమైన ఆహారం చేర్చడం, టీటీడీ యొక్క కొత్త ఆలోచన. ఈ క్రమంలో అన్నప్రసాదం మెనూలో మార్పులు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొత్తగా మసాలా వడలు: ట్రయల్ రన్ ప్రారంభంభక్తులకు అందించే అన్నప్రసాదంలో ఈ కొత్త ఐటెమ్ గా మసాలా వడలు చేర్చాలని టీటీడీ […]