తెలంగాణలో భవిష్యత్తులో బీసీ నేతను ముఖ్యమంత్రిగా చూశే అవకాశం – అజయ్ సింగ్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఎలాంటి మార్పు ఉండదని, కానీ భవిష్యత్తులో తమ పార్టీ నుంచి బీసీ నాయకుడే ముఖ్యమంత్రిగా అవుతారని ఎఐసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే నాలుగేళ్లలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఓ బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడబోతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశంలో […]