జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీ వంటి ముఖ్య అంశాలపై చర్చించే అవకాశముంది. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని సీఎం ఇప్పటికే ప్రకటించగా, ఈ కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త […]