‘బ్రహ్మా ఆనందం’ మూవీ సక్సెస్ మీట్: డా. బ్రహ్మానందం, రాజా గౌతమ్, ఆర్.వి.సి. నిఖిల్ భాగస్వామ్యం

‘బ్రహ్మా ఆనందం’ చిత్రం, ఫిబ్రవరి 14న విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం మరియు అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. నూతన దర్శకుడు ఆర్.వి.సి. నిఖిల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. […]