అమెరికా అధ్యక్షుడి దూకుడైన నిర్ణయాల ప్రభావం: భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దురుసు ఆర్థిక విధానాలతో ప్రపంచ వాణిజ్య రంగంలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నారు. ట్రంప్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు పెంచడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై కూడా పడింది, దాంతో నేడు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద స్థిరపడింది. అదే సమయంలో, నిఫ్టీ 121 […]