వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు:ఏపీ సీఎస్ విజయానంద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఇటీవల సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో, ఆయన రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సాంకేతిక సహకారం అందించే దిశగా ఆర్టీజీఎస్ యొక్క భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా, ఆయన పౌరులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడానికి వాట్సాప్ గవర్నెన్స్ పరిష్కారాలను తీసుకురావాలని పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా 150 రకాల పౌర సేవలు అందించబడతాయని ఆయన తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్కు […]