మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన ఏపీ జేఏసీ యూనియన్ నాయకులు

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఏపీ జేఏసీ యూనియన్ నాయకులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచివాలయం రెండో బ్లాక్ మొదటి ఫ్లోర్‌లోని మంత్రి ఛాంబర్‌లో జేఏసీ నాయకులు మంత్రిని కలిసి, ఆయనకు పుష్పగుచ్ఛం మరియు నూతన సంవత్సర డైరీని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రేవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, పోలీస్ అధికారులు, వీఆర్ఏ-వీఆర్వో యూనియన్లు, ఔట్ సోర్సింగ్ […]