ప్రకృతి వైపరీత్యాల తర్వాత ఏపీకి కేంద్రం రూ.608.08 కోట్లు: సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

ఏపీలో గతేడాది ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన నష్టం తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని హై లెవల్ కమిటీ రాష్ట్రానికి రూ.608.08 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు “ప్రకృతి విపత్తు బాధిత రాష్ట్రాలకు ప్రకటించిన రూ.1554.99 కోట్లలో ఏపీకి కేటాయించిన రూ.608.08 కోట్లు మాకు ఎంతో ప్రగతి పథం చూపింది,” అని సీఎం […]