పాకిస్థాన్ జమ్మూ-కశ్మీర్ విషయంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

జమ్మూ-కశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందంటూ పాకిస్థాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు జెనీవా లో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ ప్రతినిధి, ఆ దేశ మంత్రి అజం నజీర్ చేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత రాయబారి క్షితిజ్ త్యాగి తీవ్రంగా ఖండించారు. “ప్రజాస్వామ్యం విషయంలో భారత్ కు చెప్పేంత సీన్ పాకిస్థాన్ కు […]