నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు, విద్యార్థులు సురక్షితంగా బయటకు పంపిన యాజమాన్యం

నగరంలోని నాచారం ప్రాంతంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈ రోజు బాంబు బెదిరింపు వచ్చిన ఘటన కలకలం రేపింది. స్కూల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ అందింది. ఈ మేరకు పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించింది. పోలీసులు మరియు బాంబ్ స్క్వాడ్ జట్లు స్కూల్‌కు చేరుకుని, వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా వనరులను సమకూర్చి, స్కూల్ ప్రాంగణం మరియు తరగతి గదులను మొత్తం తనిఖీ […]