ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని స్పష్టం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సమావేశమై కీలక సూచనలను చేశారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని ఆయన స్పష్టం చేస్తూ, ఇకపై ఈ విషయంలో తీవ్ర దృష్టి పెడతానని చెప్పారు. ప్రధానంగా, ఈ తొలి 6 నెలల్లో రాష్ట్రాన్ని సమర్థవంతంగా చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. “మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేకపోయాను. కానీ ఇకపై వారి పనితీరు పట్ల ఫోకస్ పెడతాను. ఎవరినీ ఉపేక్షించేది లేదని” […]