ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు ఆపేశాయి: విడదల రజని

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని, కూటమి ప్రభుత్వంపై పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తీవ్రంగా విమర్శించారు. ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం పేదలకు “సంజీవని” వంటిదని, ఈ పథకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని, ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ. 3 వేల […]