ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ – సంక్షేమానికి పెద్దపీట, రూ. 3 లక్షల కోట్లు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా సంక్షేమ పథకాలపై భారీ నిధుల కేటాయింపులు చేయడం, పథకాలను ప్రజలకు అందించడంపై ప్రభుత్వానికి పెద్దపీట వేయడం గమనార్హం. ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 3 లక్షల కోట్లు దాటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేకంగా, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ హామీని […]