ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025: రాష్ట్ర అభివృద్ధి కోసం భారీగా కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కిషోర్ కుమార్ గారు 2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ మొత్తంలో కేటాయింపులు చేయడం జరిగింది. ప్రధాన కేటాయింపులు: అమరావతి నిర్మాణం: రూ. 6,000 కోట్లురోడ్ల నిర్మాణం, మరమ్మతులు: రూ. 4,220 కోట్లుపోర్టులు, ఎయిర్పోర్టులు: రూ. 605 కోట్లుఆర్టీజీఎస్: రూ. 101 కోట్లుఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలు: రూ. 300 కోట్లుNTR భరోసా పెన్షన్: రూ. 27,518 […]