తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణికులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే ఒక్క విజయవాడ రైల్వే డివిజన్ పరిధి నుంచి ఇప్పటివరకు 60 వేల మంది ప్రయాణికులు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింతకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Journalism is our Passion
తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణికులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే ఒక్క విజయవాడ రైల్వే డివిజన్ పరిధి నుంచి ఇప్పటివరకు 60 వేల మంది ప్రయాణికులు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింతకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.