Reddys Lab Molecule: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రెడ్డీస్ ల్యాబరేటరీలో కోట్ల రుపాయలు ఖర్చుతో ఆవిష్కరించిన ఔషధ రసాయినిక మూలకం చోరీకి గురి కావడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిశోధన కేంద్రంలో భద్ర పరిచిన మాలిక్యూల్ చోరీ అయినట్టు పోలీసులు కేసు నమెదు చేశారు.