Rajahmundry : రాష్ట్రంలో రైళ్ల షెడ్యూల్ మార్పులతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. సమాచారం తెలియకపోవడంతో పాత షెడ్యూల్ ప్రకారం రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. అప్పటికే రైలు వెళ్లిపోవడం, లేకపోతే రైలు ఆలస్యంగా ఉండటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.