Pulivendula TDP Fight : పులివెందులలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మె్ల్సీ రాంగోపాల్ రెడ్డి మధ్య వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇసుక టెండర్లు, రేషన్ డీలర్ల ఉద్యోగాల కోసం ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.