PM Kisan Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధులు ఈ నెల 24న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 19వ విడతలో భాగంగా రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు.
Journalism is our Passion
PM Kisan Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధులు ఈ నెల 24న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 19వ విడతలో భాగంగా రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు.