ఏపీ  SAP Chairman గా రవి నాయుడు

అనిమిని రవినాయుడు రాష్ట్ర శ్యాప్ ఛైర్మన్‌గా నియామకం సెప్టెంబర్ 24, 2024న అనిమిని రవినాయుడు రాష్ట్ర శ్యాప్ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీకి విధేయత…

కిన్నెర వాయిద్య కారుడు మొగులయ్య కు 600 గజాల స్థలం

కిన్నెర వాయిద్య విద్వాంసుడు దర్శనం మొగిలయ్య గారికి ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు, పద్మశ్రీ పురస్కార…

కోటి రూపాయల చెక్కు గ్రూప్ టు ఉద్యోగం 500 గజాల స్థలం ఎవరికో తెలుసా…

పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు తెలంగాణ: పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి రాష్ట్రాన్ని…

వి. హనుమంతరావు దీక్ష

హైదరాబాద్, లిబర్టీ: మాజీ ఎంపీ శ్రీ వి. హనుమంతరావు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి లిబర్టీ వద్ద ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం…

సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత ఫలితాలు – సియం రేవంత్ రెడ్డి

జనక్ ప్రసాద్: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న సింగరేణిలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఫలితాలు సాధించిందని వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,…

‘దేవర’ స్పెషల్ షో, టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్

‘దేవర’ సినిమా విడుదల గురించి సమాచారం విడుదల తేదీ: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రం ఈ నెల…

ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ కార్డు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాల‌ని భావిస్తోంది. ఈ…

సీఎం సహాయనిదికి 50 లక్షల ఆర్థిక సాయం చేసిన కోరమండల్ సిమెంట్

వరద బాధితుల సహాయార్థం కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శంకర సుబ్రమణియన్ గారు,…

సీఎం సహాయనిదికి 50 లక్షల ఆర్థిక సాయం చేసిన కోరమండల్ సిమెంట్

వరద బాధితుల సహాయార్థం కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శంకర సుబ్రమణియన్ గారు,…

• పిన్నెల్లి పాపాలు కోకొల్లలు.. మరో భూ కబ్జా భాగోతంపై నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు

• *మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు టీడీపీ నేతది భూమి కబ్జా… ఆపై హత్యాయత్నం*• *పంటను భూడిద చేసి చంపుతామంటూ బెదిరింపులు.. బోరుమంటూ మహిళ…

జగన్ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులుటీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు

హిందువుల మనోభావాలను జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారు*- టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్* తిరుపతి లడ్డు అపవిత్రం అయిందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర…

మంత్రులు సైతం వారానికి రెండు రోజులు గాంధీభవన్ కి రావాల్సిందే..

మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే తనతో పాటు ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటి నుండి వారానికి రెండు రోజులు…

100% ఈ ప్రభుత్వం గిరిజనులను ఆదుకుంటుంది  బెల్లయ్య నాయక్

ఈరోజు గాంధీభవన్లో ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ బేల్లయ్య నాయక్ తేజావత్ గారి నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మూడో తేదీన నూతన పిసిసి…

రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్ ఇంటి పై వెయ్యి చెప్పులు,డప్పులతో దాడి చేస్తాం : సతీష్ మాదిగ

*సతీష్ మాదిగ… కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి* రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్ ఇంటి పై వెయ్యి చెప్పులు,డప్పులతో దాడి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్యాసి…

మహిళ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు తెలంగాణ టాప్..

సెప్టెంబర్ 15న మహిళ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు. 10 రోజులలోనే 6500 సభ్యత్వాలు చేసి దేశంలోనే నంబర్…

Elite Media Telugu News

Journalism is our Passion

Skip to content ↓