NTR Bharosa : పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. పెన్షన్దారుల సంతృప్తిని పెంచడం కోసం.. 20 సెకన్ల ఆడియో సందేశం వినిపించాలని అధికారులకు సూచించింది.