Nadendla Rice Price: ఆంధ్రప్రదేశ్లో అధకారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ధరల నియంత్రణపై హడావుడి చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం ధరల్ని నియంత్రిస్తున్నట్టు తెగ హంగామా చేశారు. మాల్స్, బియ్యం, వంట నూనెల విక్రేతలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వాటిని విక్రయించాలని ఆదేశించారు.ఈ ఆర్నెల్లలో ఏమైందంటే..