Jabalpur Accident: కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎనిమది మంది ప్రాణాలు కోల్పోయారు.సిహోరా సమీపంలో వంతెనపై టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు.