East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమించలేదని ఇంటర్మీడియట్ విద్యార్థినిపై యువకుడు దాడి చేశాడు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు.