CPM On TDP:పార్లమెంటు సీట్లు పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి హానికరమని సీపీఎం అభిప్రాయపడింది. బీజేపీ కుట్రలో భాగస్వామ్యం కావద్దని, డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని, పార్లమెంటులో టిడిపి,జనసేన ఎంపిలు ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్ చేసింది.
