CM Chandrababu : రాష్ట్రం, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో డబుల్ డిజిట్ గ్రోత్ కల సాకారమవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఏడు నెలల్లోనే ఏపీకి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.