CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల గాంధీ కాలనీలో భారతరత్న అంబేడ్కర్ విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
Journalism is our Passion
CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల గాంధీ కాలనీలో భారతరత్న అంబేడ్కర్ విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.