CBN In Davos: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం దావోస్ చేరుకుంది. మంత్రులు, అధికారులతో కూడిన ఈ బృందంలో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా కనిపించారు. అధికారికంగా దావోస్లో పర్యటించే వారి జాబితాలో బ్రాహ్మణి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.