Vontimitta Kalyanam : పున్నమి వెలుగులో రాములోరి కల్యాణం- ఒంటిమిట్టలో వేడుకకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Vontimitta Kalyanam : ఆంధ్ర భద్రాచలం ఏక శిలానగరం ఒంటిమిట్టలో కోదండ రాముడి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పున్నమి వెలుగులో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
CM Chandrababu : ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజం- సీఎం చంద్రబాబు
CM Chandrababu : కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు సంపద సృష్టించే టూరిజం, ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజమేనన్నారు.
APPSC Exam Dates 2025 : ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్ – 8 ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. 8 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, గుండెపోటని సోషల్ మీడియాలో ప్రచారం
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని ఆసుపత్రిలో చేరారని కుటుంబ సభ్యులు, వైద్యులు చెబుతున్నారు. అయితే కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు
Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు…అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో సీఎం దర్యాప్తునకు ఆదేశించారు.
AP SADAREM Slots : దివ్యాంగులకు గుడ్న్యూస్, ఏప్రిల్ 1 నుంచి ‘సదరం’ స్లాట్లు- అవసరమైన పత్రాలివే
AP SADAREM Slots : ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పింఛన్లు, ఇతర రాయితీలకు కీలకమైన సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి సదరం స్లాట్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Free gas Scheme: దీపం 2లో తొలి సిలిండర్ బుకింగ్కు మరో ఐదు రోజులే గడువు… 98లక్షల మందికి నగదు చెల్లింపు..
Free gas Scheme: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో తొలి సిలిండర్ బుకింగ్కు మరో ఐదు రోజులే గడువు ఉంది. మార్చి 31లోగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే సబ్సిడీ చెల్లిస్తారు. ఇప్పటి వరకు 98లక్షల మంది ఈ పథకంలో ఉచిత సిలిండర్ పొందారు.
APDC Vigilance Report: ఏపీడీసీ అక్రమాలపై ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ నివేదిక, సీఐడీ, ఏసీబీ దర్యాప్తుకు సిఫార్సు
APDC Vigilance Report: వైసీపీ హయంలో ఆంధ్రప్రదేవ్ డిజిటల్ కార్పొరేషన్లో భారీగా అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ శాఖ విచారణలో గుర్తించారు. దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి చేరింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది.
Srikakulam District Jobs 2025 : శ్రీకాకుళం జిల్లాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – దరఖాస్తు తేదీలు, షెడ్యూల్ వివరాలివే
శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఖాళీగా ఉన్న 13 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానంతో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి
AP LAWCET 2025 Updates : ఏపీ లాసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం – ఇలా అప్లయ్ చేసుకోండి
AP LAWCET Registrations 2025: ఏపీ లాసెట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు… ఏప్రిల్ 27వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 5వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
Cheating Love: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం…ప్రేమ పేరుతో మోసం, బీఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
Cheating Love: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థినికి ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆసుపత్రి ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు. ఆమె నిలదీయడంతో అసభ్యకర ఫోటోలు బయట పెడతాననంటూ బెదిరింపులకు దిగాడు.
AP Municipal Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపులపై 50శాతం వడ్డీ రాయితీ.. 100శాతం మినహాయించాలని పౌరసమాఖ్య డిమాండ్
AP Municipal Tax: ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించే వారికి వడ్డీలో 50శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బకాయిల్ని ఒకేసారి చెల్లించే వారికి ఇది వర్తిస్తుంది. మరోవైపు ఆస్తిపన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్నుల్లో వడ్డీని 100శాతం రద్దు చేయాలని పట్టణ పౌర సమాఖ్య డిమాండ్ చేస్తోంది.