AP Local Body By Elections 2025 : ‘మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా…. కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్’ – వైఎస్ జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అధికార పార్టీ ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా…పార్టీ అభ్యర్థులనే గెలిపించుకున్నారని అన్నారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు.
APSRTC Special Buses : రాజమండ్రి టు అరుణాచలం.. ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. ప్యాకేజీ ఇదే
APSRTC Special Buses : ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక బస్సులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్ను బట్టి, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులోని అరుణాచలం, రామేశ్వరంకు సర్వీసులు ఏర్పాటు చేసింది.
Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – ఏప్రిల్ నెలలో జరిగే విశేష ఉత్సవాలివే
Tirumala Tirupati Devasthanam Updates: ఏప్రిల్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.. ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ఉండనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
Bhadrachalam Talambralu : ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణ ముత్యాల తలంబ్రాలు.. ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోండి

Bhadrachalam Talambralu : భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి రాలేని భక్తుల కోసం అధికారులు మరో సౌకర్యం కల్పించారు. ముత్యాల తలంబ్రాలను ఇంటి వద్దకే పంపిస్తున్నారు.
Raptadu Politics : రాప్తాడులో మళ్లీ వేడెక్కిన రాజకీయం.. కారణాలు ఏంటి? 10 ముఖ్యమైన అంశాలు
Raptadu Politics : రాప్తాడు.. రాయలసీమలో అత్యంత సున్నితమైన నియోజకవర్గం. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గా ఉంటుంది. పరిటాల ఫ్యామిలీ వర్సెస్ తోపుదుర్తి కుటుంబం ఇందుకు కారణం. తాజాగా రాప్తాడులో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అలర్ట్ అవ్వడంతో ఘర్షణలు జరగలేదు.
AP Heatwaves: మార్చిలో మంటలు.. ప్రకాశం జిల్లాలో 42డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత, ఉక్కపోతతో విలవిల
AP Heatwaves: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేయడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో ఏపీలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.
Nellore Crime : సినీ హీరోనంటూ పరిచయం..పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై లైంగిక దాడి!
Nellore Crime : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో సినీ హీరోనంటూ పరిచయం చేసుకొని లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. పెళ్లి గురించి మాట్లాడితే.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు దిగాడు.
Polavaram: గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు, కేంద్రం సాయంతో వేగంగా నిర్మాణాలు
Polavaram: గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే లోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పోలవరం నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని 2026 ఫిబ్రవరి కల్లా ప్రధాన ఆనకట్టలో గ్యాప్ 1 పూర్తవుతుందని చెప్పారు.
AP Assigned Lands: ఏపీలో తేలనున్న అసైన్డ్ భూముల లెక్క… జిల్లా మంత్రులతో కమిటీల ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
AP Assigned Lands: ఆంధ్రప్రదేశ్లో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల లెక్క తేలనుంది. వైసీపీ ప్రభుత్వ హయంలో నిషేధిత భూముల బదలాయింపుతో లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయనే అభియోగాల నేపథ్యంలో అసైన్డ్ భూముల లెక్క తేల్చేందుకు ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తారు.
IRCTC Tour Packages 2025 : సమ్మర్ వేళ హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీలు – ఈ ఐదింటిపై ఓ లుక్కేయండి
IRCTC Tour Packages from Hyderabad 2025 : సమ్మర్ వేళ చాలా మంది టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తుంటారు. అయితే హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే IRCTC టూరిజం పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో కొన్ని అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి….
IRCTC Tour Packages 2025 : సమ్మర్ వేళ హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీలు – ఈ ఐదింటిపై ఓ లుక్కేయండి
IRCTC Tour Packages from Hyderabad 2025 : సమ్మర్ వేళ చాలా మంది టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తుంటారు. అయితే హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే IRCTC టూరిజం పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో కొన్ని అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి….
Visakhapatnam Crime : ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం – గర్భం దాల్చడంతో వెలుగులోకి..!
విశాఖపట్నంలో ఘోరం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తొమ్మిదో తరగతి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలిక గర్భం దాల్చడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.