ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అదనపు జడ్జిలు నియామకం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్తగా ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమించబడినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అవధానం హరిహరనాథ శర్మ మరియు డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిలుగా నియమిస్తూ కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం జానవరి 11న సుప్రీంకోర్టు కొలీజయం చేసిన సమావేశంలో ఆమోదించబడింది. వీరిద్దరినీ అదనపు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు సమ్మతించిన పైన, రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. అవధానం […]

హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఘర్షణ: కొన్నిమంది గాయాలు

తెలంగాణలోని గాంధీ భవన్‌లో ఈ రోజు జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రారంభమైన కొద్దిసేపటికే, రెండు వర్గాల మధ్య మాటల మాటలు, తర్వాత ఘర్షణగా మారాయి. ఈ ఘర్షణలో ఒకరు గాయపడినట్లు సమాచారం అందింది. సమావేశం ప్రారంభమైన తర్వాత, యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత, ప‌దవుల కోసం వర్గీయ నేతలు పరస్పరం కత్తులు మాట్లాడుకుంటూ, ఆగ్రహంతో శబ్దాలు చేసుకుని వాగ్వాదం ప్రారంభించారు. ఈ వాగ్వాదం కొద్ది […]

నల్గొండ బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి

హైదరాబాద్: నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో ఈ నెల 28న రైతు మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతిని నిరాకరించడంతో, బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అనుమతులు నిరాకరించడంతో, బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, 28వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల […]

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు: 96 శాతం ప్రశాంతంగా నిర్వహణ

రాష్ట్రవ్యాప్తంగా నిన్న 3,410 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించబడ్డాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి సీతక్క తెలిపారు. 96 శాతం గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామసభలు జరిగాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా, పదేళ్ల తర్వాత గ్రామసభలు నిర్వహించడం ప్రజల్లో ఆనందాన్ని కలిగించిందని ఆమె అన్నారు. గ్రామసభలు ప్రజలతో నేరుగా జరిగే సమావేశాలు కాగా, ఈ సమావేశాల్లో ప్రభుత్వం తరపున పథకాలు మరియు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతోంది. పథకాలకు లబ్ధి పొందే వారి ఎంపిక ప్రక్రియలో, […]

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు: “రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది”

తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఏడాది క్రితం దరఖాస్తు ఇచ్చిన వారికి ఇప్పటివరకు నిర్దిష్ట పరిష్కారం లభించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాధాన్యత అంశాలను గమనించకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. “రేషన్ కార్డు కోసం మరెన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాలని?” అని ఆయన ప్రశ్నించారు. అంతేకాక, హరీశ్ రావు, ఏపీలో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు పెన్షన్ పెంచేందుకు చేసిన హామీని గుర్తు చేస్తూ, “చంద్రబాబు చెప్పిన […]

హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభానికి తెలంగాణ సీఎం ఆమోదం

హైదరాబాద్, హైటెక్ సిటీలో టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తన కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాంపస్ ప్రారంభించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయ్ కుమార్ దావోస్ పర్యటనలో కలిసి అభ్యర్థించారు. ఈ భేటీపై మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న ఈ కొత్త క్యాంపస్‌లో 5 వేల మందికి ఐటీ […]

ఇండస్ట్రీలో అనిరుధ్ దూకుడు ,, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ ..!

అఖండ 2' తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో జతకట్టనున్నాడు. 2023లో వీరసింహ రెడ్డి సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ కి డెఫినేషన్ అయినా బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ అయితే మరింతా బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దాదాపుగా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ చేయనున్న ఓ నెక్ట్స్ ప్రాజెక్టులో అను ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. త్రివిక్రమ్, సందీప్ వంగాలతో బన్నీ మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీల్లో ఒకదానికి అనిరుథ్ మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

గెస్ట్ గా వచ్చాడు. అలాగే వెళ్లిపోతాడేమోలే అనుకున్నారు కానీ ఆ కొలవెరి కుర్రాడు మాత్రం జెండా పాతేస్తున్నాడు. టాలీవుడ్ టెక్నిషియన్లకు దడ పుట్టిస్తున్నాడు. చూడబోతుంటే… ఫ్యూచర్ మొత్తం కుర్రాడిదే అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైన‌ట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడూ మాత్రమే అనిరుధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది. కానీ ఇకపై తరుచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఫుల్ […]

సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న బుల్లి రాజు…!

ఈ చిత్రం విడుదల తరువాత, బుల్లి రాజు పాత్రలో నటించిన రేవంత్ కు మంచి పేరు వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్ లో మంచి మైలురాయిని చేరుకున్న రేవంత్, తాజాగా మహేష్ బాబుని కూడా కలిశాడు. ప్రస్తుతం ఈ చిన్న నటుడు మహేష్ బాబుతో మరో ప్రాజెక్ట్ లో నటించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా, అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి సినిమా తరువాత ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది.

ఈ సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ప్రేక్షకుల మనసులో లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో బుల్లి రాజు అనే పాత్రలో నటించిన చిన్న హీరో రేవంత్ (బుడ్డోడిగా) తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు , అలానే బుల్లి రాజు క్యారెక్టర్ ప్రేక్షకులను […]

టాలీవుడ్ లో ఐటీ దాడులు ,, క్యాష్ చెల్లింపులపైనే అధికారుల నజర్.. !

ప్రస్తుతం జరుగుతోన్న ఐటీ సోదాలలో ఈ తరహా క్యాష్ చెల్లింపులపైనే అధికారులు దృష్టి సారించారని..ఈ క్రమంలో ఎవరైనా హీరోల పై కూడా ఐటీ సోదాలు జరుగుతాయా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి… ఇక రెండు అగ్ర నిర్మాణ సంస్దలపై ఐటీ దాడులతో , మరికొందరు నిర్మాతలు హైదరాబాదు ను వదిలేసి వెళ్లిపొయినట్లుగా తెలుస్తొంది. సంక్రాంతికి ఓ హిట్ సినిమాను తీసిన యువ నిర్మాత గత రెండు రోజులుగా అందుబాటులో లేడని… మరికొందరు తమపై కూడా ఎక్కడ ఐటీ నజర్ పడుతుందోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప2 మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సారి రికార్డులతో కాదు… ఆ రికార్డుల వెనక మతలబు గురించి ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటూ దిల్ రాజు వస్తే… వచ్చినదెంతో తెలుసుకోవడానికి ఐటీ అధికారులు వచ్చేశారు.అవునూ ఇండస్ట్రీలో ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్‌లోని బ‌డా నిర్మాణ సంస్థ‌లపై ఐటీ దాడులు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రెండు అగ్ర నిర్మాణ సంస్థ‌లతో పాటు వాటితో వ్యాపార లావాదేవిలున్న కంపెనీలు, వ్యక్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇటీవల […]

షూటింగ్ కోసం ప్రకృతితో చెలగాటం,, టాక్సిక్ కోసం చెట్లను నరికేసిన మేకర్స్

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాంతార ప్రీక్వెల్.. కాంతార సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో అంతకు మించి అనేలా ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్… భారీ క్యాస్టింగ్ తో నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రజెంట్ కర్ణాటకలోని కుందాపూర్, గవిగుడ్డ అడవి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. కాంతారలో హీరో తండ్రి అడవుల్లో అర్థంతరంగా మాయమైపోతాడు. అదే పాయింట్ తో ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రకృతికీ నడుమ జరిగే పోరాటం కోసం అడవిప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అడవి బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లో భాగంగా అడవికి నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు

సినిమా అంటే లేనిదాన్ని సృష్టించడం మనకు తెలుసు. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారనే తెలుసు. కానీ అది కాస్త రివర్స్ అవుతోంది. ఉన్న ప్రపంచాన్ని లేకుండా చేస్తున్నారు కొందరు మేకర్స్ . సినిమాల కోసం ప్రృతితో చెలగాటం ఆడుతున్నారు. సినీ మేకర్స్ చేష్ట‌లు ఈ మ‌ధ్య హ‌ద్దులు దాటుతున్నాయి. సినిమాల కోసం కొంద‌రు మ‌రీ బ‌రితెగిస్తున్నారు. మామూలుగా సినిమాల్లో నిజ‌మైన జంతువుల‌ను చూపెట్ట‌డ‌మే నేరంగా చెప్తున్నాయి చ‌ట్టాలు. ప్ర‌కృతి, జీవ‌జ‌లానికి చేటుచేసే విధంగా ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌కూడ‌ద‌ని […]

చిరుతో అనీల్ కాంబోపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్!”

అనీల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందే ఈ సినిమా టాలీవుడ్‌లో మరో భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశముంది. చిరంజీవి త‌న కెరీర్‌లో మాస్ ఇమేజ్‌తో పాటు పాటల పట్ల ప్రాధాన్యత ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అనీల్ రావిపూడి చేసిన తాజా వ్యాఖ్యలు ఈ సినిమాపై ఆడియెన్స్ అంచనాలను మరింత పెంచాయి

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా 8 బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అనీల్, ఇప్పుడు మరో గర్వించదగిన ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఆయన, ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని చిత్రబృందంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అనీల్ రావిపూడి కాంబినేషన్ అనీల్ రావిపూడి త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అనీల్ ఈ […]

వెంకీ సినిమాకు వరల్డ్ వైడ్ సాలిడ్ రన్!”

సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూ, బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ చేస్తోంది. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే కాదు, సీనియర్ హీరోలందరిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 218 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా సీనియర్ హీరోలందరిలోనూ అత్యుత్తమ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పూర్తి మెచ్చిన సినిమా సాంకేతికంగా కూడా అదరగొట్టిన సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూ, బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ […]