గెట్ రెడీ NBK ఫ్యాన్స్ ..ఈ నెల 20 నుండి ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్

ఇక ఈ సినిమాను వరల్డ్వైడ్గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు
పుష్ప 2 చూసిన వెంకీ..అల్లు అర్జున్ నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా..అంటూ పోస్ట్ !

విక్టరీ వెంకటేష్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ, “అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ గారికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు చిత్ర బృందానికి నా అభినందనలు,” అని సోషల్ మీడియా లో తన అభిపార్యాయాన్ని తెలియజేసారు .. విక్టరీ వెంకటేష్ పుష్ప 2 ట్రేడ్ మార్క్ డైలాగ్ “అస్సలు తగ్గేదేలే” అంటూ చివర్లో క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హాలీవుడ్లో మరోసారి అదరగొట్టేందుకు ధనుష్ సిద్ధం.. !

ఇప్పుడు, ధనుష్ మూడోసారి హాలీవుడ్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి ఆయన నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ అని ప్రకటించబడింది. ఈ సినిమాను సోనీ సంస్థ నిర్మించనుంది, మరియు హాలీవుడ్లో ఉన్న ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.
తాండవం… అఖండ తాండవం అంటూ అఖండ 2 స్పెషల్ వీడియో రిలీజ్

ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఇందులో బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ “ఈ నేల అసురుడిది కాదు రా… ఈశ్వరుడిది… పరమేశ్వరుడిది… కాదని తాకితే జరిగేది తాండవం… అఖండ తాండవం…” అతను ఈ డైలాగ్తో ఓ కొత్త లెవెల్ను సెట్ చేశాడు. ఈ వీడియోతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు కూడా తెలియజేసారు.
అక్కడ కూడా పుష్ప-2 సూపర్ హిట్ బాక్సాఫీస్పై అల్లు అర్జున్ సునామీ!

పుష్ప-2: ద రూల్, బాక్సాఫీస్ లో వరుస రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా 6 రోజుల్లో రూ. 1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ఇండియన్ సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం రాసింది. ఇదే దశలో, ఈ సినిమా ‘పుష్ప-2’ భారతీయ సినిమాలలోనే అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం
జెట్ స్పీడ్ లో “OG” మూవీ షూటింగ్ ..! పవన్ ఫ్యాన్స్ కు బ్లాస్టింగ్ అప్ డేట్

ప్రస్తుతం, “OG” తాజా షెడ్యూల్ బ్యాంకాక్తో పాటు థాయ్లాండ్లో కూడా జరుగుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే టీం అక్కడ ల్యాండవ్వడమే కాదు, పవన్ లేని సీన్స్ని కూడా చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ చివర్లో పవన్ కళ్యాణ్ షూట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా, “హరిహర వీరమల్లు” సినిమాను కూడా త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, 2025లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.
మెగా లైన్ అప్ లోకి మరో క్రేజీ డైరెక్టర్ .. !

ఇటీవల “యానిమల్” సినిమాతో నేషనల్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చిరంజీవి నటించేందుకు ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్లో తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సినిమా పనుల్లో ఉన్న సందీప్, తన తర్వాతి సినిమాను మెగాస్టార్తో ప్లాన్ చేస్తున్నారు.
నందమూరి మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగుతున్న నాగ్ అశ్విన్ ..

నందమూరి మోక్షజ్ఞ్య కూడా ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ్య ఒక ప్రాజెక్ట్పై పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కాకుండా, మోక్షజ్ఞ్య కోసం మరో సెన్సేషనల్ కాంబినేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. “కల్కి 2898 ఎడి” సినిమా ద్వారా 1000 కోట్ల వసూళ్లు సాధించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ్య సినిమా చేస్తారన్న రూమర్స్ విస్తరించాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్నట్టు కూడా సమాచారం.. అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
చలికాలంలో వేడి నీళ్లు త్రాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ..!

చలికాలంలో ఎక్కువ మంది వ్యక్తులు ఎముక నొప్పి, చర్మ సమస్యలు మరియు జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందులతో బాధపడతారు. చల్లని గాలులు శరీరంలోని రక్త ప్రసరణను తగ్గించి, దాంతో చాలా శారీరక సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్లో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మన దినచర్యలో కొన్ని సరైన మార్పులు చేయడం చాలా ముఖ్యం. అందులో ఒకటి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం. ఈ సదుపాయం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.
నోటి దుర్వాసన త్వరగా పోవాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే .. !

నోటి దుర్వాసన అనేది అనేక మంది ఎదుర్కొనే ఇబ్బందిగా మారింది. ఇది కేవలం మాటలు మాట్లాడటానికే కాక, వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా తగ్గించేదిగా ఉంటుంది. చాలా సందర్భాలలో, ఈ సమస్యకు కారణం చెడు ఆహారపు అలవాట్లు, రెండు సార్లు బ్రష్ చేయకపోవడం, నాలుక శుభ్రం చేయకపోవడం, రాత్రి బ్రష్ చేయకుండా నిద్రపోవడం వంటి చెడు అలవాట్లే కారణం. అయితే మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లతో ఈ సమస్యని పరిష్కరించవచ్చు. కానీ ఇంట్లో ఉండే కొన్ని సహజ వస్తువులతో కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. .
బీకేర్ఫుల్ కిడ్నీ రాళ్ల సమస్యలు తగ్గాలంటే మినిమమ్ జాగ్రత్తలు పాటించాలి ..!

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చాలా బాధాకరం. ఇది ముఖ్యంగా కాల్షియం, ఆక్సలేట్లు, యూరిక్ యాసిడ్ వంటి మూలకాలు మూత్రపిండాల్లో స్ఫటికరూపంలో పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఒకసారి ఈ సమస్యకు చికిత్స పొందినా, మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది
తులసి ఆకుల రసంతో టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ ..!

మన పూర్వీకులు తులసి మొక్కను పవిత్రమైనదిగా పూజిస్తూ, ఆరోగ్యానికి దివ్యమైన ఔషధంగా ఉపయోగిస్తూ వచ్చారు. తులసి మొక్క పురాణాలలో విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనదిగా భావించబడింది. నేటి యుగంలో కూడా తులసి మొక్క ఆరోగ్య రక్షణతోపాటు సౌందర్య పోషణకు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. తులసి ఆకులు, కాడలు, విత్తనాలు, వేర్లు మొదలైన అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.