మనిషిపోతే అలా పోవాలి ఘంటసాల గురించి: మాధవపెద్ది సురేష్!

సంగీత రంగంలో తనదైన ముద్ర వేశారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్. రీసెంటుగా తెలుగు వన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఘంటసాల గారు మరియు ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “ఘంటసాల గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా బ్రదర్ కూడా ఆయనతో కలిసి పాడారు. గాయత్రి ఆపద్ధర్మవేళ, జనం ఎవరూ వచ్చారు? అని నేను ఆశ్చర్యపోయాను. ఘంటసాల గారు పోయినప్పుడు అనేకమంది అభిమానులు వచ్చారు” […]
‘అన్స్టాపబుల్’ షో షూటింగ్లో పాల్గొన్న రామ్చరణ్..

నందమూరి బాలకృష్ణ హోస్ట్గా నిర్వహిస్తున్న ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్ కు మానవప్రియత అనేది మాటల్లో చెప్పలేనంత ఉందని చెప్పొచ్చు. తనదైన శైలిలో గెస్టులను ఇంటర్వ్యూ చేస్తూ బాలకృష్ణ చేసే కామెడీ, సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ టాక్ షో ఇప్పటి వరకు మూడు సీజన్లతో విజయాన్ని సాధించగా, ఈ సీజన్ నాల్గోది ప్రారంభమైంది. ఈ షోలో సినిమా ప్రమోషన్ల భాగంగా, ప్రముఖ నటులు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్లలో […]
సమంతకు థ్యాంక్స్ చెప్పిన కీర్తి సురేశ్

దక్షిణాది చిత్రాలలో సత్తా చాటిన కీర్తి సురేశ్, బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘బేబీ జాన్’తో ఆమె కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సినిమా, తమిళ చిత్రం ‘తెరి’కి రీమేక్గా రూపొందించారు. ఈ చిత్రంలో తనకు అవకాశం రావడంపై కీర్తి సురేశ్, సమంత కారణంగానే తనకు ఈ ఛాన్స్ వచ్చిందని వెల్లడించింది. సమంత తన పేరును సూచించడంతో, ‘తెరి’లో పోషించిన తన పాత్రను హిందీలో కీర్తి చేయడం సంతోషకరమైన అనుభవంగా […]
కాంగ్రెస్ కు భయపడుతున్న బీఆర్ఎస్..?

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలపై అసలు నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది. గతంలో, ఎన్నికలు వచ్చినప్పుడు గెలుపు వారి కంటనే ఉండే బీఆర్ఎస్, ఇప్పుడు తన అభ్యర్థులను బరిలో దింపాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నప్పుడు, గులాబీ పార్టీ ఇప్పటికే పోటీకి సిద్ధమవుతున్న నేతలతో దూరంగా ఉండాలనే ఆలోచనను తీసుకుంటుంది. ఈ నాలుగు జిల్లాల్లో గెలుపు సాధించడం గులాబీ […]
2024: కాలం ఎంత బలమైందో నిరూపించిన 2024
2024 బైబై చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడు అందరి ష్టి 2025 పైనే ఉంది. అయితే, 2024 సంవత్సరంలో దేశంలో పెను సంచలనాలు చోటు చేసుకున్నాయి. బండ్లు ఓడలు, ఓడలు బండ్లుగా మారాయి. కాలం ఎంత బలమైందో నిరూపించింది, అహంకారంతో విర్రవీగే వారికి కర్రు కాల్చి వాత పెట్టింది. ఏటికి ఎదురీదిన వారికి విజయాలను చేకూర్చింది. అందుకే 2024 ఒక రిమార్కబుల్ ఇయర్. 2024 చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలను లిఖించింది. చరిత్రలో నియంతలు ఎంతో మంది […]
మెగా స్టార్ సినిమాతో పూరీ తిరిగి ట్రాక్లోకి వస్తాడా?

ఇప్పుడు పూరీ ‘ఆటో జానీ’ కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటంతో, పూరీ కూడా ఆయనతో కలిసి ‘ఆటో జానీ’ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తనకు సాలిడ్ కమ్బ్యాక్ రావాలని పూరీ ఆశపడుతున్నాడు.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది కానీ, మెగా అభిమానులు ఈ కాంబినేషన్ను తెరపై చూసేందుకు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ…ప్రపంచ స్దాయి స్టూడియోల నిర్మాణం పై దృష్టి.

ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా ఇచ్చారు . తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నట్లు. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కూడా తమకు ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేశారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయటంతో పాటు… సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అనుష్క నటిస్తున్న ‘ఘాటీ’లో కొత్త స్పెషల్ రోల్!

ఈ వీడియోలో అనుష్క, చీర కట్టులో తలపై ముసుగు వేసి నడుస్తూ కనిపించారు. వీడియోలో ఆమె శరీరభాష, లుక్ సినిమాపై ఆసక్తి కలిగించింది. సినిమా నెగిటివ్ రోల్ కోసం ఒక సీనియర్ హీరో కనిపించనున్నారని టాక్ ఉంది. ఇది ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
వైల్డ్ లుక్లో ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ..!

NTR 31 కోసం ప్రశాంత్ నీల్ కొత్తగా యూరప్ లోని నల్ల సముద్రం ప్రాంతంలో కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమా విజువల్గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం కోసం ప్రత్యేకంగా లొకేషన్స్ను ఎంచుకున్నారు.. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే NTR 31 సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ పీరియడ్ సినిమా తారక్ అభిమానులకు ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్గా ఉండబోతోందని అంతా భావిస్తున్నారు.
సలార్ 2 గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారో తెలుసా?

సలార్ 2 కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ మాటల ఆధారంగా, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతుంది. మాస్ ఎంటర్టైనర్ గా మళ్లీ ప్రభాస్ తన అభిమానులకు పండగను అందించనున్నాడు.
నవీన్ పోలిశెట్టి ‘పెళ్లి’ వెనుక మిస్టరీ కథ

ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లలో, టీజర్ ప్రోమోలో, సోషల్ మీడియా పోస్టుల్లో డైరెక్టర్ పేరు లేకపోవడం గమనార్హం.మేకర్స్ కేవలం హీరో నవీన్ పోలిశెట్టి మరియు నిర్మాణ సంస్థల పేర్లను మాత్రమే ప్రస్తావించారు.దీనితో, దర్శకుడిని ప్రస్తావించకపోవడానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సరికొత్త అవతారంలో సూర్య ..రెట్రో” టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ ..!

క్రిస్మస్ సందర్భంగా విడుదలైన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ..దర్శకుడు ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. సూర్య కొత్త లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు..”కంగువ” ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, “సూర్య 44” చిత్రం ద్వారా సూర్య మరోసారి హిట్ కొడతాడని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.