విశాల్ ఆరోగ్యం గురించి ఖుష్బూ ఏమన్నారంటే?

ఖుష్బూ మాట్లాడుతూ, "విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే డెంగీ జ్వరం వచ్చింది. అయినా మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందనే ఉత్సాహంతో, తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈవెంట్‌కి హాజరయ్యారు. ఆ రోజున ఆయనకు 103°F జ్వరం ఉంది. అందుకే ఆయన్ను వణుకుతూ, బలహీనంగా చూశారు. ఈవెంట్ ముగిసిన వెంటనే మేము విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు," అన్నారు.

ఖుష్బూ మాట్లాడుతూ, “విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే డెంగీ జ్వరం వచ్చింది. అయినా మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందనే ఉత్సాహంతో, తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈవెంట్‌కి హాజరయ్యారు. ఆ రోజున ఆయనకు 103°F జ్వరం ఉంది. అందుకే ఆయన్ను వణుకుతూ, బలహీనంగా చూశారు. ఈవెంట్ ముగిసిన వెంటనే మేము విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అన్నారు.

టిబెట్ పీఠభూమిలో భారీ భూకంపం… 95 మంది మృతి

తిబెట్, 7 జనవరి 2025: నేడు ఉదయం టిబెట్ లో సంభవించిన భారీ భూకంపం దేశానికి షాక్ ఇచ్చింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ఆ భూకంపం సంభవించినట్లుగా యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా 95 మంది ప్రాణాలు కోల్పోయారు, మరియు 130 మంది గాయపడ్డారు. భూకంప కేంద్రం టిబెట్ పీఠభూమిలో, షిజాంగ్ నగరానికి సమీపంగా 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించబడింది. నేపాల్ సరిహద్దుకు సమీపంలోని ఈ ప్రాంతంలో […]

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయం: కేజ్రీవాల్ ధీమా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలవగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అభివృద్ధి మరియు అధికార దుర్వినియోగం మధ్య జరిగే పోరుగా నిలవబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ, “పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పట్ల ఢిల్లీ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. మా పార్టీ అభివృద్ధి అనేది ప్రధాన ఎజెండాగా పని […]

దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో హీరో అజిత్ కారుకు ప్రమాదం

కోలీవుడ్ హీరో అజిత్ మంచి బైక్, కార్ రేసర్ అని తెలిసిందే. అయితే, దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం డ్యామేజి అయింది. అజిత్ క్షేమంగా ఉన్నారు.  దుబాయ్ లో 24హెచ్ 2025 ఎండ్యూరెన్స్ రేస్ జరగనుంది. ఈ రేసింగ్ ఈవెంట్ జనవరి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నారు. దీంట్లో అజిత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకోసం ఆయన ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో […]

నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ బాస్… చిరుత‌కే చుక్క‌లు చూపించాడుగా…

కర్ణాటకలోని రంగపుర గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఒక వైపు ఆశ్చర్యకరమై, మరో వైపు ఆసక్తికరంగా ఉంది. ఐదు రోజులుగా గ్రామ ప్రజలను భయపెడుతున్న చిరుతపులిని పట్టుకోవడానికి గ్రామస్తుడు ఆనంద్ చేసిన సాహసోపేత చర్య అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఘటన వివరాలు:అటవీ శాఖ అధికారులు చిరుతపులిని పట్టుకోవడానికి బోను ఏర్పాటుచేశారు. అయితే చిరుతపులి బోనులోకి వెళ్లకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఆనంద్ తన ధైర్యంతో చిరుతతోకను పట్టుకుని, అది పారిపోకుండా నిలువరించడం అందరిని […]

హెచ్ఎంపీవీ కేసులు… అధికారులకు ఢిల్లీ మంత్రి కీలక ఆదేశాలు

దేశంలోని రెండు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ (హైమోఫిలస్ ఎన్‌ఫ్లుయెంజా మైక్రోబాక్టీరియా) వైరస్ కేసులు నమోదయ్యాయన్న వార్త ప్రభుత్వానికి అప్రమత్తత తెచ్చింది. బెంగళూరులో రెండు, గుజరాత్‌లో ఒకటి నమోదయ్యాయి. ఈ నేపథ్యం లో ఢిల్లీ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి, అన్ని ఆసుపత్రులు హెచ్ఎంపీవీ వ్యాప్తి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వైరస్ కట్టడికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, మరియు వ్యాప్తి విషయంలో ఎలాంటి కొత్త సమాచారం వస్తే వెంటనే […]

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ముఖ్య నేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిధూరీ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఓ సభలో పాల్గొన్న రమేష్ బిధూరీ.. ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మారుస్తానని మాట తప్పారని.. కానీ తాను మాట […]

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, తాజాగా బీజేపీ 29 స్థానాలకు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం.. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రవాల్ పై పర్వేశ్ వర్మను బీజేపీ పోటీకి దింపింది. బీజేపీ అభ్యర్థులు దుష్యంత్ గౌతమ్.. కరోల్ బాగ్ నుంచి, […]

స్టాలిన్ కు షాక్.. రాజకీయాల్లోకి త్రిష..?

పాలిటిక్స్ కు సినిమా వాళ్లకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. చాలా మంది ఫేమస్ నటీనటుల చివరి గమ్యం రాజకీయాలే. ఇలా అని వారు బయటకు చెప్పకపోయిన.. ప్రస్తుతం రాజ్యసభ, సీఎం ,డిప్యూటీ సీఎం పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా త్రిష సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది… ఇది తానే స్వయంగా చెప్పారు. మరీ ఆమె పార్టీలో చేరబోతున్నారు..? ఎందుకు ఆమె రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు..? అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.. తమిళనాడులో అయితే రాజకీయాలను […]

భారత్‌ లో తొలి HMPV వైరస్ కేసు..నిజమా..? ఫేకా..?

గత కొద్ది రోజుల నుంచి భారత్ లో HMPV వైరస్ కలకలం రేపుతోంది. కొత్త వైరస్ అని జాగ్రత్తగా ఉండాలంటూ.. ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం అలర్ట్ జారీ చేసింది. ఇంతలోనే భారత్ లో తొలి కేసు అంటూ.. అది కూడా 8నెలల చిన్నారికి అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ HMPV వైరస్ అంతా ప్రమాదకరమా..? ఇందులో ఎంతవరకు నిజముందనే అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటా […]

ధనశ్రీ-చాహల్ విడాకుల రూమర్స్‌పై చర్చ

ఇటీవల క్రికెటర్ యజువేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులపై రూమర్లు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమయ్యాయి. ఈ సందర్భంలో ధనశ్రీకి సంబంధించిన ఒక ఫొటో మళ్లీ తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ధనశ్రీ తన స్నేహితుడు, కొరియోగ్రాఫర్ ప్రతీక్‌తో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాల కిందట తీసిన ఫొటో అయినప్పటికీ, ఈ ఫొటో పునరుద్ధరించి చాహల్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. “స్నేహితుడితో ఇలా ఉంటారా?” అంటూ అప్పట్లోనూ ప్రశ్నించిన […]

జనవరి 8న విశాఖకు రానున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఆయన సాయంత్రం 4.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడ ఆయన సిరిపురం నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి మైదానం వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో తరువాత, మోదీ ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో జరిగే భారీ సభలో పాల్గొననున్నారు. ఈ సభ ఒక గంట పాటు కొనసాగుతుంది. సభ సందర్భంగా, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన […]