ఆర్ ఆర్ ఆర్ సినిమాలో విలక్షణ నటుడు సత్య దేవ్ ఉన్నాడు మీకు తెలుసా ?

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో విలక్షణ నటుడు సత్య దేవ్ నటించాడు .. అవును మీరు వింటున్నది నిజమే ,, ఈ న్యూస్ కొద్దీ సేపటి కిందకే వెలుగులోకి వచ్చింది .. సత్య దేవ్ .. మొదటగా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ , ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టు గా పలు సినిమాల్లో చేసి తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించుకున్నాడు .. ఫ్రెండ్ క్యారెక్టర్ , విలన్ రోల్ , […]
సీక్వెల్స్ విషయంలో నో – కాంప్రమైజ్ అంటోన్న యంగ్ డైరెక్టర్స్

సీక్వెల్స్ .. సీక్వెల్స్ .. ఇదే నడుస్తున్న ప్రెజెంట్ ట్రెండ్ .. పాన్ ఇండియా సినిమాలు , సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాలు కోసం డైరెక్టర్స్ ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ మరి ముఖ్యంగా తమ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాలు కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు … తాజగా లోకేష్ కనగరాజ్ , ప్రశాంత్ వర్మ తమ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఒక […]
మట్కా లో వరుణ్ ని కొత్తగా చూస్తారు ..!

ఒక్క హిట్ కొడితే మళ్ళీ ఫామ్ లోకి వస్తాను అని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉంన్నాడు ఈ మెగా హీరో .. మరి ఇంతకీ ఈ మెగా హీరో ఎవరు అని అనుకుంటున్నారా మరెవరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ .. ఎఫ్ 3 సినిమా తరువాత వరుణ్ తేజ్ చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా డిస్సపాయింట్ చేశాయి ..ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆశలు అన్నీ మట్కా సినిమా మీదనే ఉన్నాయి ..ఇక […]
పుష్ప రాజ్ ట్రైలర్ వచ్చేస్తోంది ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే ..!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ .. పుష్ప 2 సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది ..ఏంటా ఆ అప్ డేట్, బన్నీ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఏమి ప్లాన్ చేస్తున్నారు ?? ఇంకా పుష్ప 2 సినిమాకు సంబంధించి స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే … జస్ట్ వెయిట్ ఒక నెల రోజుల్లోనే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .. ఈ దీపావళి […]
విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

Ll*45వ రోజు ప్రజాదర్బార్ లో ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అర్జీలు స్వీకరణ* విశాఖపట్నం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు విశాఖ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 45వ రోజు ప్రజాదర్బార్ కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్వయంగా మంత్రిని కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్.. వారి నుంచి […]
వైసీపీ నేతల అరాచకాలు: మార్గాని భారత్ అండతో ఈవెంట్ యాంకర్ కావ్య మరియు ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ గూండాలు దాడి

వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటూ రెచ్చిపోతున్నారు. అధికారాన్ని కోల్పోయినా, అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. పెద్ద సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో నేరాలు అలవాటైపోయాయి. తాజా ఘటనలో, మార్గాని భారత్ అండతో ఈవెంట్ యాంకర్ కావ్య మరియు ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ గూండాలు దాడి చేశారు. మహిళపై దాడి చేసిన జగన్ గ్యాంగ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా […]
మద్యం టెండర్లలో సిండికేట్లపై కఠిన చర్యలు

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మద్యం టెండర్లలో సిండికేట్లపై కఠిన చర్యలు – మంత్రి కొల్లు రవీంద్ర మద్యం టెండర్లలో సిండికేట్లను పరిగణనలోకి తీసుకోమని, ఎవరైనా సిండికేట్ చేస్తున్నట్టు తేలితే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న ప్రక్షాళన కారణంగా కొత్త మద్యం దుకాణాలకు టెండర్లు వేయటానికి ఇతర రాష్ట్రాల వ్యాపారులు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు […]
నవరత్నాల పేరుతో నవమోసాలు: బాల వీరాంజనేయస్వామి..

నవరత్నాల పేరుతో నవమోసాలు చేయబడ్డాయి.. ప్రజలు వైసీపీని నవగ్రహాలు దాటించి తరిమికొట్టారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి వైసీపీకి సూపర్ స్ట్రోక్ ఇస్తాం అమరావతి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు, “జగన్ ముఖ్యమంత్రిగా ఉంటున్న సమయంలో ప్రభుత్వంపై కాలుష్యం చిమ్మడంలో మాత్రమే ఉన్నారు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి, పేదలపై దాడి చేశారు. చంద్రబాబుకు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారు అనడం సిగ్గుచేటు.” “వైసీపీ 5 సంవత్సరాల […]
*బందరు పోర్టును 2025 నాటికి పూర్తిచేస్తాం*

*పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని అందిస్తాం* *బందరు పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు* *మచిలీపట్నం :-* 2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన పోర్టును వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో 24 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. బందరుపోర్టు పనులను బుధవారం పరిశీలించిన సీఎం పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి […]
2029 నాటికి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

గత ప్రభుత్వానికి చెందిన చెత్తపన్నును రద్దు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు లేదా శుభకార్యాల రోజున చెట్టు నాటాలి మన ఆరోగ్యాన్ని కాపాడే పారిశుధ్య కార్మికులను గౌరవించాలి 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి – గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆలస్యం గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం; ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో […]
విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని పాఠశాల క్రీడా వికాస కేంద్రం సందర్శన

విజయవాడ: ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు హై స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్శనలో, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉన్నాయా అని పరిశీలించారు. అంతేకాక, స్కూల్ గ్రౌండ్ పై ఉన్న మౌలిక సదుపాయాలను కూడా చూసి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయికి చేరువ చేయడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు […]
ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రారంభం

మంగళగిరి: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మరియు తుళ్లూరు మండలంలో ఈ స్కిల్ సెన్సస్ ను ప్రారంభిస్తున్నారు. గ్రామసచివాలయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే, వాటిని సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు ముఖ్య […]