విశాఖ ఉక్కు పరిశ్రమ విలీనంపై సెయిల్ క్లారిఫికేషన్: “ప్యాకేజీ తర్వాత విలీనం ఆలోచిస్తాం”

ఇటీవల కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ. 11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీపై పలువురు కూటమి ప్రభుత్వ పెద్దలు స్వాగతం తెలిపినా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్ (Steel Authority of India Limited) లో విలీనం చేయడం, సొంతంగా ఉక్కు గనులు కేటాయించడం దీర్ఘకాలిక పరిష్కారంగా ఉండవచ్చని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ విలీనం పై కీలక ప్రకటనలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి […]

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలని వ్యాఖ్యానించారు. గౌతమ్ అదానీపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారాన్ని ఆధారంగా అడగడం, షర్మిల ప్రాముఖ్యంగా విమర్శించారు. షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబును “ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్” అంటూ ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీపై విమర్శలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదానీతో మిత్రత్వాన్ని పెంచుకోవడం పై షర్మిల […]

వైసీపీ సీనియర్ నేత అంబ‌టి రాంబాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై ప్రశ్నలు

ఏపీలోని కూట‌మి స‌ర్కార్‌కు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తీవ్ర విమ‌ర్శలు గ‌ట్టారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా ఎక్స్ (ట్విట్టర్) వేదిక ద్వారా ప‌లు కీల‌క ప్ర‌శ్న‌లు ప్ర‌శ్నించారు. “దావోస్ వెళ్ళిరావడానికి ప్రభుత్వం ఎంత ఖ‌ర్చు చేసింది? దావోస్ నుంచి పెట్టుబడులు ఏమేరకు తెచ్చారు? ఈ విషయాలు తెలిసి, విన‌గ‌లిగితే బాగుంటుంది!” అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. ఈ ట్విట్ట‌ర్ సందేశం ద్వారా ఆయ‌న ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల ప్ర‌భుత్వ […]

కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుంచి ఏపీకి శుభవార్త త్వరలో: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దావోస్‌లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో ఎస్. రవికుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలను ప్రకటించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుంచి త్వరలోనే రాష్ట్రానికి శుభవార్త అందుతుందని మంత్రి వెల్లడించారు. లోకేశ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి డీప్ టెక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 […]

ఖోఖో ఆడుతూ విద్యార్థి మృతి – ఆదిలాబాద్‌లో విషాదం

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భీంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో ఖోఖో ఆడుతుండగా, తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి స్కూల్‌లో జరిగిన ఈ సంఘటనతో అర్ధంతరంగా ఆడడం ఆపేసి, ఉపాధ్యాయులు, సహపాఠులు బన్నీ పరిస్థితిని గమనించారు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బన్నీ గతంలో […]

నారా లోకేశ్ డిప్యూటీ సీఎం చర్చ: అచ్చెన్నాయుడు వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేశ్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించాలనే డిమాండ్లు ఇటీవల రాజకీయ వేడి పెంచాయి. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, ఈ విధమైన కీలక నిర్ణయాలు ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకునే విషయం కాదని స్పష్టంచేశారు. అచ్చెన్నాయుడు వెల్లడించిన ప్రకారం, పదవుల విషయంలో లేదా ఇతర ముఖ్యమైన నిర్ణయాల విషయంలో, కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య చర్చ జరిగి, సర్వసమ్మతితోనే నిర్ణయాలు తీసుకుంటారు. లోకేశ్ జన్మదిన వేడుకలు: విశాఖలో అచ్చెన్న ప్రసంగం విశాఖపట్నంలో నారా […]

ఇలా చేయకండి ,, అలా చేయడం చిరాకు తెప్పిస్తుంది!

ఇటీవల సాయిపల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. , తనను అందరూ చూస్తున్నారనే భావన వల్ల కాస్త భయం, బిడియం కలిగే మాట నిజమే అని చెప్పింది. ఎవరైనా తనను ప్రశంసించినా కూడా ఏదో తెలియని టెన్షన్‌ అనిపిస్తుందని పేర్కొంది."ఎవరైనా తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదు. ఫొటో కోసం అడిగితే బాగుంటుంది కదా" అని చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఆగకుండా ఎక్కడికో వెళ్లిపోతాయని, వాటిని నియంత్రించుకోవడానికి ధ్యానం చేస్తూ మైండ్‌ను కంట్రోల్‌ చేస్తున్నానని వెల్లడించింది.

సాయి పల్లవి … టాలెంటెడ్ యాక్టర్ , లేడీ పవర్ స్టార్ , గుడ్ డాన్సర్ , గుడ్ హ్యూమన్ బీయింగ్ ..అందరూ వెళ్లే రూట్ లో తాను నడవదు , నా రూటే సెపెరేట్ అంటోంది ఈ రౌడీ బేబీ .. కెరీర్ బిగినింగ్ నుండి చాలా సెలెక్టివ్ రోల్స్ చేస్తూ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ , ఒక మంచి నటిగా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది .. సాయిపల్లవి కనుక […]

ఒకే ఒక్కడు పుష్పరాజ్‌ ..రికార్డ్స్ విషయంలో నూ తగ్గేదేలే ..!

ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ప్రస్తుతం చాలా ఆకర్షణగా మారింది. అల్లు అర్జున్ నటించిన రప్పా రప్పా మాస్ యాక్షన్ సీన్, వెస్ట్రన్ దేశాల ఆడియెన్స్‌ను మరింత మెప్పించింది. ఈ యాక్షన్ సీన్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అనేక మంది మార్వెల్ హీరోలతో పోల్చి, బన్నీ (అల్లు అర్జున్) యాక్షన్‌లో మరింత పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాడని చెప్పుతున్నారు.

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలైన మొదటి రోజునే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, నాన్‌స్టాప్‌ ట్రెండ్‌గా నిలుస్తోంది. పుష్పరాజ్‌ దంచికొట్టిన బాక్సాఫీస్ రికార్డులు : ప్రేక్షకుల అంచనాల మేరకు పుష్పరాజ్‌ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను […]

“గేమ్ ఛేంజర్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

గేమ్ ఛేంజర్" సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఓటీటీ విడుదల కోసం యుద్ధం ఇంకా కొనసాగుతోంది. సినిమాలు థియేటర్ లో డల్ అయ్యాక, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కి వస్తే, అప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది.

ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనున్నది. ఇది ఫిబ్రవరి 14 లేదా అంతకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లోనూ విడుదల కానుంది. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నది, ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, ఆయన స్వరపరచిన పాటలు ఇప్పటికే మంచి […]

మోహన్ లాల్ ఎల్2,, టీజర్ విడుదల తేదీ ఖరారు!

ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న గ్రాండ్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను జనవరి 26న కొచ్చిలో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

లూసిఫర్ .. ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ,, స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ డైరెక్షన్ లో ది గ్రేట్ లెజండరీ యాక్టర్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , మోహన్ లాల్ ఇంటెన్సివ్ యాక్టింగ్ , పృథ్వి రాజ్ టేకింగ్ స్టయిల్ , యాక్షన్ సీన్స్ , సెంటిమెంట్ సీన్స్ , ఇలా అన్నిటి తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ […]

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రానా,, మాస్‌ డ్రామా వచ్చేస్తుందా?

ఇప్పటి వరకూ రణ్‌వీర్ సింగ్‌తో ప్లాన్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉందని తాజా వార్తలు వెలువడుతున్నాయి. ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలో రానా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి.

హను-మాన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ‘హను-మాన్’ చిత్రం, మంచి విజయాన్ని సాధించి, ప్రశాంత్ వర్మ కెరీర్లో మైల్డ్ స్టోన్ మూవీ గా గుర్తుండి పోతోంది . ప్రశాంత్ వర్మ – నందమూరి మోక్షజ్ఞతో సినిమా ఆలస్యం ప్రశాంత్ వర్మ తన తరువాతి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు, ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మొదటగా ఈ సినిమా నందమూరి […]

అఖండ 2 తో పైసా వసూల్ గ్యారెంటీ అని అంటోన్న – ఎస్.ఎస్. తమన్

..తాజగా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో ,, బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ‘అఖండ 2’ గురించి తమన్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా ఎలా రూపొందుతోంది, అప్పుడు నాకు అంతగా తెలియదు కానీ, ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని చెప్పగలను అని చెప్పడం తో ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు ..

నందమూరి బాలకృష్ణ, తన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో, చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో బాలయ్యతో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా, థమన్ అభిమానుల కోసం ‘అఖండ 2’ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘డాకు మహారాజ్’ విజయం: బాలకృష్ణ మరొక హిట్‘డాకు మహారాజ్’ చిత్రం, దర్శకుడు బాబీ కొల్లిపై […]