లేడీ ఓరియెంటెడ్ సినిమాల హిట్టింగ్ స్ట్రీక్ .. !

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి పెరుగుతుండటంతో, భవిష్యత్తులో మరిన్ని పవర్‌ఫుల్ కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్‌గా నిలవాలని అనుకుంటున్నారు. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, మహిళల పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి ఓ ప్రయత్నం. మునుపటి రోజుల్లో ఈ తరహా సినిమాలు నయనతార, అనుష్క శెట్టి వంటి కొద్దిమందికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి హీరోయిన్ తన సత్తా చాటడానికి లేడీ ఓరియెంటెడ్ కథలు ఎంచుకుంటోంది. […]

SSMB29 ,, వేగంగా పూర్తి చేసేందుకు రాజమౌళి మాస్టర్ ప్లాన్!”

ఈ భారీ ప్రాజెక్టును రాజమౌళి తనదైన విధంగా, తక్కువ సమయంలో పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్‌లను , వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనిట్‌కు సూచించినట్లు సమాచారం.

టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో SSMB29 ముందు వరుసలో ఉంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి గత ప్రాజెక్ట్ RRR ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించడంతో, ఈ కాంబినేషన్‌పై ఆసక్తి రెట్టింపైంది. సింపుల్‌గా లాంచ్ : ఇటీవల SSMB29 చిత్రాన్ని అధికారికంగా చాలా సింపుల్‌గా లాంచ్ చేశారు. చిన్న కార్యక్రమంగా కనిపించినా, ఇది అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ […]

యశ్, నయనతార కాంబోఅదుర్స్ ..టాక్సిక్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ను ఒక కీలక పాత్రకు తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. కానీ రేమ్యునరేషన్ మరియు ఇతర కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ పాత్రకు నయనతారను ఎంపిక చేశారు

కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం భారీ అంచనాలు నెలకొల్పాడు. ‘టాక్సిక్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, గీతూ మొహందాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా కథ, నేరేషన్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. కథపై ఆసక్తికర సమాచారం ఈ సినిమాలో కథ, మేకింగ్ రెండూ విభిన్నంగా ఉంటాయట. యశ్ ఈసారి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది పక్కా యాక్షన్ […]

సంక్రాంతికి వస్తున్నాం సినిమా పై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)

ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” పై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పిటిషనర్ ఈ చిత్రానికి సంబంధించి బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. పిటిషనర్, ఈ సినిమా ద్వారా వచ్చిన అదనపు షోల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని కోరుతూ, ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. అదనంగా, పిటిషనర్ ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణలు […]

రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది: నూతన టెర్మినల్ భవనం కుప్పకూలిన పిల్లర్లు

రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నూతన టెర్మినల్ భవనంలో నిర్మాణం జరుగుతున్న సమయంలో పిల్లర్లు కుప్పకూలడంతో ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో కార్మికులు కొంత దూరంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం వెనుక కారణాలు: ప్రస్తుతం, అధికారులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, అది నాణ్యతా లోపం కారణంగా జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. టెర్మినల్ భవనం నిర్మాణం ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, ఇది పూర్తి కాకముందే పిల్లర్లు […]

చంద్రబాబు దావోస్ పర్యటనలో విజయాలు – ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రాత్రి దావోస్ నుండి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ, ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌లను కలిశారు. ఈ సమావేశంలో, విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన పట్ల చంద్రబాబు, నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా, 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆమెను కోరారు. అటు, దావోస్ లో 4 రోజుల పాటు […]

ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ .. 100 % ఎంటర్టైన్మెంట్ .. వినోదం నా విజయం

అనిల్‌ రావిపూడి టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్‌గా నిలిచారు. తన పదేళ్ల ప్రయాణం విజయాలతో నిండిపోయింది. ప్రతి సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం, నవ్వులు పంచడం ఆయన ప్రత్యేకత. ఆయన కథలలోని సరదా, భావోద్వేగాలు, మెసేజ్‌లు తెలుగు సినిమాకు కొత్త స్థాయిని తీసుకువచ్చాయి. "ఈ ఫార్ములాతో అనిల్‌ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సాధించడం అనివార్యం" అని చెప్పవచ్చు.

అనిల్ రావిపూడి … ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటది .. చాలా తక్కువ టైమ్ లోనే ఫుల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇటు ప్రేక్షకులు , ఇటు ఇండస్ట్రీ దగ్గర నుండి సక్సెస్ ఫుల్ , టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి ప్రశంసలు అందుకొని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు.. ఇంకా చెప్పాలంటే రాజమౌళి తరువాత స్థానం అనిల్ రావిపూడి దే అని యునానిమస్ గా అందరూ చెబుతున్న మాట .. […]

హాలిడే ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్,, లొకేషన్ ఎక్కడో మీకు తెలుసా?

సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌తో బిజీగా ఉన్న వెంకటేశ్‌ ఇప్పుడు కొంత విరామం తీసుకున్నాడు. టాలీవుడ్ సమాచారం ప్రకారం, వెంకటేశ్ ప్రస్తుతం "స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా"గా పేరుగాంచిన కూర్గ్‌ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కూర్గ్‌లోని చల్లటి వాతావరణం, పచ్చని ప్రకృతి, కాఫీ తోటల మధ్య తన సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు దాటి మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెంకటేశ్ వెకేషన్ మూడ్‌లో : సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌తో బిజీగా ఉన్న […]

ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్: నారా లోకేశ్ దావోస్‌లో కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ డేటా సైంటిస్టులు, ఏఐ ట్రైనర్లు, మరియు ఎథికల్ ఏఐ స్పెషలిస్టుల కోసం పంచవ్యాప్తంగా వచ్చే డిమాండ్‌ను అంగీకరించారు. “The Transformative Impact of AI on Global Economies & Labour Markets” అనే అంశంపై దావోస్ ఆల్పెన్ గోల్డ్ హోటల్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఏఐ పరివర్తన ప్రభావంఈ సమావేశంలో నారా లోకేశ్ గ్లోబల్ ఎకానమీస్ […]

టీడీపీ నేత వర్ల రామయ్య: చంద్రబాబు దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కీలకమని అన్నారు

దావోస్ లోని వరల్డ్ ఎకానామిక్ ఫోరం సమావేశంలో రాష్ట్రం కోసం పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటన ఎంతో ప్రాముఖ్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. “రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది” అని ఆయన వెల్లడించారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యం వరి రామయ్య, దావోస్ పర్యటనలో పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని […]

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం: కేబుల్ ఆపరేటర్లపై పెనాల్టీలు మాఫీ

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి, నేడు జరిపిన మీడియా సమావేశంలో గణనీయమైన ప్రకటనలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేబుల్ ఆపరేటర్లపై విధించిన రూ.100 కోట్ల పెనాల్టీలను మాఫీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం నేడు నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా తీసుకున్నట్లు వివరించారు. రాజకీయ కక్షల కారణంగా జరిమానాలు: జీవీ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లపై పెనాల్టీలు విధించిన సందర్భంలో, రాజకీయ కక్షల కారణంగా ఈ జరిమానాలు […]

దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దావోస్ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఈ అర్ధరాత్రి 12:15 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు, నేరుగా 1 జన్ పథ్‌లోని తన అధికారిక నివాసం వైపు పయనమవుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు రేపు (జనవరి 24) చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రులతో మరియు ప్రముఖులతో సమావేశాల కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు, […]