IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్ క్లర్క్స్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ రిజల్ట్స్,ఫలితాలు తెలుసుకోండిలా

IBPS Exam Results: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఐబీపీఎస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ క్లరికల్, పిఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫలితాలను ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం విడుదల చేస్తారు.
Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. కీలక వివరాలు సేకరించారు. మృతిచెందడానికి ముందు ప్రవీణ్ రెండుసార్లు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి
AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఇవాళ్టి అప్డేట్స్.. 10 ముఖ్యమైన అంశాలు

AP Telangana Today : తెలంగాణలో ఇవాళ్టి నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం, ఇవాళ ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, మాజీ మంత్రి కాకాణికి రెండోసారి నోటీసులు.. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇలాంటి 10 ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Kakinada Crime: కాకినాడ జిల్లాలో ఘోరం… భార్యపై అనుమానంతో దారుణ హత్య, గోనె సంచిలో మూటకట్టి….

Kakinada Crime: కాకినాడ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త తరచూ వేధింపులకు దిగేవాడు. ఆపై మద్యం మత్తులో భార్యను హతమార్చాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా గోనె సంచిలో పెట్టి మంచం కింద దాచేశాడు.
AP Inter Classes: ఏపీలో నేటి నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు…ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

AP Inter Classes: రాష్ట్రంలోని 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సెకండియర్ తరగతులు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు సెకండియర్ తరగతులు జరుగుతాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇస్తారు.
IIIT Deaths: స్నేహితుడి మరణంతో కలత చెంది.. అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో గుండెపోటుతో ఒకరు, ఆత్మహత్య చేసుకుని మరొకరు…

IIIT Deaths: అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. గుండె పోటుతో ఓ విద్యార్థి మరణించిన గంటల వ్యవధిలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్టు సహచర విద్యార్థులు చెబుతున్నారు.
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేలా కార్యాచరణ.. చంద్రబాబుతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చర్చలు
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపింది.
Kakani Govardhan Reddy : విచారణకు డుమ్మా మాజీ మంత్రి కాకాణికి మరోసారి నోటీసులు, పరారీలో ఉన్నట్లు జోరుగా ప్రచారం
Kakani Govardhan Reddy : అక్రమ మైనింగ్, రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే కాకాణి పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
AP Rain Alert: ఉత్తరాంధ్ర, రాయలసీమకు వాన సూచన, కోస్తాలో కొనసాగుతున్న వడగాలులు, ఉక్కపోత
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్లొో గురువారం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
Avanigadda Accident : కృష్ణా జిల్లా పులిగడ్డ వద్ద ఘోర ప్రమాదం- లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి
Avanigadda Accident : కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
AP SSC Exams : రేపు పదోతరగతి సోషల్ పరీక్ష యథాతథం, ఎలాంటి అపోహలు వద్దు- పాఠశాల విద్యాశాఖ
AP SSC Exams : ఏపీ పదో తరగతిలో భాగంగా రేపు సోషల్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.
AP PGCET 2025 : ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు ప్రారంభం
AP PGCET 2025 : ఏపీ పీజీసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కాలేజీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు పీజీసెట్ నిర్వహించనున్నారు.